వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆగస్టు 11న (మంగళవారం) సీతంపేట మండల కేంద్రంలో వేడుకలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఉదయం 9 గంటలకు సీతంపేట పార్క్ నుంచి సంప్రదాయ ప్రదర్శనలతో ర్యాలీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

