వార్తలకు తిరిగి వెళ్లండి
ఖమ్మం సభ కోసం చెట్ల నరికివేత

సీఎం సభ కోసం చెట్లను నరికారని వస్తున్న ఆరోపణలను ఖమ్మం కలెక్టర్ దివాకర టీ. ఖండించారు. కేవలం విద్యుత్ లైన్ల కోసం కొమ్మలను మాత్రమే కత్తిరించామని, ఎటువంటి చెట్లను నరకలేదని ఆయన స్పష్టం చేశారు.
సభ కోసం రైతుల అనుమతితోనే భూమిని సేకరించామని, పంటలకు ఎటువంటి నష్టం జరగలేదని వివరణ ఇచ్చారు.
Comments
Loading comments...