వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుభరోసా నిధులపై ప్రభుత్వ వివక్ష!

రైతుభరోసా కింద ప్రభుత్వం రైతులకు రూ.28,720 కోట్లు బకాయి పడిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తూ, కోతలతో సాయం అందిస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం వానకాలం సీజన్లో కేవలం రెండు ఎకరాలకే సాయం పరిమితం చేశారు. రెండో విడతపై స్పష్టత లేకపోవడంతో యాసంగి సాగుపై ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...