వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వంపై హరీశ్రావు ఆగ్రహం!

సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాద బాధితులను ప్రభుత్వం మోసం చేసిందని హరీశ్రావు ఆరోపించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఇస్తామన్న హామీని విస్మరించి, కేవలం రూ. లక్ష మాత్రమే చెల్లించడం దారుణమని ఆయన విమర్శించారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తక్షణమే బాధితులకు పూర్తి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...