వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత పారదర్శకం
Harika Jun 22, 2026 9:13 AM పెద్దపల్లి 2 viewsabout 2 hours ago

సింగరేణిలో బొగ్గు రవాణా అత్యంత పారదర్శకంగా సాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. చోరీ ఆరోపణలు అవాస్తవమని, ఉత్పత్తి నుంచి సరఫరా వరకు ప్రతి దశను అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు.
జీపీఎస్, జియో ఫెన్సింగ్ మరియు డిజిటల్ వెయిబ్రిడ్జ్ వ్యవస్థలతో రవాణా ప్రక్రియను 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఎస్ఏపీ ఆధారిత విధానం ద్వారా ప్రతి కేటాయింపు డిజిటల్గా నమోదు చేస్తున్నామని వెల్లడించారు.
Comments
Loading comments...