వార్తలకు తిరిగి వెళ్లండి

APAIMS 2.0 ద్వారా నిజమైన రైతులకు మాత్రమే సబ్సిడీ ఎరువులను పంపిణీ చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అక్రమ మళ్లింపులను అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎరువుల సరఫరాపై రియల్టైమ్ పర్యవేక్షణ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
పంట సాగు విస్తీర్ణం ఆధారంగా ఎరువులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఎరువుల సమస్యలపై 155251 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని మంత్రి సూచించారు.
Comments
Loading comments...

