Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబును కలిసిన వాల్మీకి సంఘం నేతలు

సతీష్ కుమార్ Jun 26, 2026 12:08 PM కర్నూలు 6 viewsabout 1 hour ago
సీఎం చంద్రబాబును కలిసిన వాల్మీకి సంఘం నేతలు - Udayam Digital
వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని కోరుతూ, ఆ పోరాట కమిటీ అధ్యక్షుడు లక్ష్మన్న సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులను ఆయన వివరించారు. ఈ అంశంపై కేంద్రంతో ఫాలోఅప్ చేసి, ఎస్టీ హోదా కల్పించేందుకు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. గతంలోనే అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపామని, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని సీఎం పేర్కొన్నట్లు లక్ష్మన్న తెలిపారు.

Comments

G
Loading comments...