వార్తలకు తిరిగి వెళ్లండి
మెడికల్ బోర్డులో పారదర్శకత పాటించాలి: AITUC

ఆర్జీ-3 ఏరియా గనుల యాజమాన్యాలకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతిపత్రాలు అందజేశారు. మెడికల్ బోర్డు పరీక్షల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, కార్మికులకు అన్యాయం చేసే ఇన్వాలిడేషన్ నిర్ణయాలను పునఃసమీక్షించాలని కోరారు.
కొత్తగా తెచ్చిన 20 శాతం విధానాన్ని వ్యతిరేకించి, పాత పద్ధతిలోనే 80 శాతం ఇన్వాలిడేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, పిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...