వార్తలకు తిరిగి వెళ్లండి
ట్రాన్స్కో డీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో తెలంగాణ ట్రాన్స్కో డీఈ ముత్యం వెంకటరమణ నివాసాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. మీనాక్షి స్కై లాంచ్లోని ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లతో కలిపి మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
8 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొని కీలక పత్రాలు, బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నాయి.
Comments
Loading comments...