వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్న సవరించిన పాఠ్యాంశాలు, 80:20 పరీక్షా విధానంపై లెక్చరర్లకు పూర్తి అవగాహన అవసరమని డీఐఈవో నరేందర్ తెలిపారు.
వనపర్తి జిల్లా కేంద్రంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాగర్కర్నూల్, గద్వాల, వనపర్తి జిల్లాల బోటనీ, జువాలజీ, ఎకనామిక్స్ లెక్చరర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
Comments
Loading comments...

