వార్తలకు తిరిగి వెళ్లండి
ఒంటరి ఏనుగుకు ‘కుంకీ’ శిక్షణ

చిత్తూరు, పలమనేరు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి మగ ఏనుగును పట్టుకుని 'కుంకీ'గా మార్చేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు. ప్రశాంతంగా ఉండే ఈ ఏనుగును ఆధీనంలోకి తీసుకుని, పంటలపై దాడులు అరికట్టేలా శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ఆపరేషన్ కోసం తిరుపతి జూ నుంచి 'గణేశ్' అనే ఏనుగును తెప్పిస్తున్నారు. జయంత్, కృష్ణ, అభిమన్యు అనే ఇతర కుంకీల సాయంతో ఒంటరి ఏనుగును పట్టుకోనున్నట్లు డిఎఫ్ఓ చామ్లానాయక్ తెలిపారు.
Comments
Loading comments...