వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
తిరుమల-తిరుపతి మార్గంలో నడిచే ఆర్టీసీ విద్యుత్తు బస్సులు సరైన నిర్వహణ లేక తరచూ రోడ్లపై మొరాయిస్తున్నాయి. ప్రైవేటు గుత్తేదారు సంస్థ ఈవీ ట్రాన్స్ నిర్లక్ష్యం, బ్యాటరీ, సెన్సార్ సమస్యల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
స్పేర్ పార్ట్స్ కొరతతో రోజుకు 10 బస్సులు డిపోకే పరిమితమవుతున్నాయి. ట్రిప్పులు తగ్గితే జీతాల్లో కోత విధిస్తున్నారంటూ డ్రైవర్లు ఆందోళన చేపట్టగా, పూర్తిస్థాయిలో బస్సులు నడిపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...


