వార్తలకు తిరిగి వెళ్లండి
కూటమి చొరవతో ఏలూరు వైద్య కళాశాల పూర్తి

వైకాపా హయాంలో అసంపూర్తిగా మిగిలిన ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల అకడమిక్ భవనాల పనులను కూటమి ప్రభుత్వం 90 శాతానికి పైగా పూర్తిచేసింది. రాబోయే ఎంబీబీఎస్ ప్రవేశాల సమయానికి ఇవి అందుబాటులోకి రానున్నాయి.
విద్యార్థుల వసతి కోసం రూ.33.94 కోట్లతో జీ+6 టవర్లు, ఆధునిక భోజనశాలల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. ఏటిగట్టు, సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్ స్థలాల్లో ఏడాదిలోగా వసతిగృహాలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు వేగవంతం చేశారు.
Comments
Loading comments...