Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల్లో స్మార్ట్ కార్డులు.. అమ్మానాన్నతో సంభాషణ

విఘ్నేష్ రెడ్డి Jul 09, 2026 6:23 AM అమరావతి 4 viewsabout 1 hour ago
గురుకులాల్లో స్మార్ట్ కార్డులు.. అమ్మానాన్నతో సంభాషణ - Udayam Digital
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యార్థులు తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడుకునేలా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటివరకు టీచర్ల ఫోన్లపైనే ఆధారపడాల్సి రావడంతో పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఇంటిపై బెంగతో కొందరు విద్యార్థులు గురుకులాల నుంచి పారిపోతున్న ఘటనలను నివారించేందుకు సాంఘిక సంక్షేమ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ కార్డుల ద్వారా సులభంగా మాట్లాడే వీలుండటంతో పిల్లల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

Comments

G
Loading comments...