Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

మహేష్ కుమార్ Jul 06, 2026 1:37 AM ఏలూరు 7 viewsabout 3 hours ago
రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - Udayam Digital

Photo Gallery

రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - main
రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి - gallery image
ఏలూరు పవరుపేట సమీపంలో రైల్వే గేటు లేని చోట పట్టాలు దాటుతూ ఓ స్థానిక వైద్యుడు రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. నిత్యం ప్రజలు ఇక్కడ పట్టాలు దాటుతుండటంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మరో ఘటనలో, నూజివీడు-గన్నవరం మధ్య వీరవల్లి రైల్వేస్టేషన్‌ దాటాక రైలు మెట్లపై కూర్చొని ప్రయాణిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ గుర్తుతెలియని యువకుడు నిద్రమత్తులో జారిపడి ప్రాణాలు కోల్పోయారు.

Comments

G
Loading comments...