Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 8:45 AM జాతీయంGeneral
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం - Udayam
కేరళలోని త్రిశ్శూర్‌ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమిళనాడుకు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అర్ధరాత్రి సమయంలో వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మృతులు దిండుగల్‌లోని పీఎస్‌ఎన్‌ఏ కళాశాల విద్యార్థులుగా గుర్తించారు.

Comments

G
Loading comments...