వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ నుంచి ఝార్ఖండ్ వెళ్తున్న కమలేశ్ చౌదరి (24) రైలులో అస్వస్థతకు గురయ్యాడు, ఏలూరు స్టేషన్లో వైద్యులు పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
విజయవాడ దాటిన తర్వాత అస్వస్థతకు గురైన అతడిని తోటి ప్రయాణికులు ఏలూరులో కిందకు దించారు. ఝార్ఖండ్కు చెందిన కమలేశ్గా గుర్తించి రైల్వే ఎస్సై కృపాదానం కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

