Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీలో విషాదం.. ఎండలో నిలబెట్టడంతో విద్యార్థిని మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:27 AM జాతీయంGeneral
దిల్లీలో విషాదం.. ఎండలో నిలబెట్టడంతో విద్యార్థిని మృతి - Udayam
పుస్తకం తెచ్చుకోలేదనే కారణంతో ఓ ఉపాధ్యాయురాలు పదేళ్ల విద్యార్థినిని ఎండలో నిలబెట్టడంతో తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై దిల్లీ ప్రభుత్వం విచారణకు ఆదేశించి, బాధ్యురాలైన టీచర్‌పై బదిలీ వేటు వేసింది.

Comments

G
Loading comments...