వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో 19 ఏళ్ల కునాల్ను కాపాడేందుకు కొండపైకి వెళ్లిన తండ్రి మురళీధర్ పట్టుతప్పి కుమారుడితో కలిసి కిందపడి మృతిచెందారు. తల్లి సంగీత కూడా కొండపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

