వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి జిల్లా మోతుగూడెం లోయర్ సీలేరు పొల్లూరు సమీపంలో మంగళవారం కొత్తగా 33 కేవీ విద్యుత్ స్తంభం వేస్తుండగా షాక్కు గురై ఏపీ జెన్కో కాంట్రాక్ట్ కార్మికుడు ముత్తయ్య మృతి చెందాడు. పోల్పై ఉండగా షాక్ తగిలి కిందపడటంతో ఈ ఘటన జరిగింది.
మరో జెన్కో ఉద్యోగి విద్యుత్ షాక్కు గురై గాయపడ్డాడు. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.
Comments
Loading comments...

