వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
హైదరాబాదులో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

నగరంలో నేడు జరిగే జగన్నాథ రథయాత్ర నేపథ్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఉదయం 11 నుండి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ఈ ఊరేగింపు కారణంగా మాసబ్ట్యాంక్, లక్డీకాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వాహనాల మళ్లింపులు ఉంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...