వార్తలకు తిరిగి వెళ్లండి
ముస్తాబైన హైటెక్ సిటీ స్టేషన్.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం

అమృత్ భారత్ పథకం కింద రూ.26 కోట్లతో ఆధునీకరించిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ఈనెల 17న ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. ప్రయాణికుల కోసం స్టేషన్లో ఎఫ్ఓబీ, లిఫ్టులు, ఎస్కలేటర్లు, విశాలమైన వెయిటింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్టేషన్లో చేపట్టిన పునరాభివృద్ధి పనులను పర్యవేక్షించి, ప్రయాణికులకు కల్పించిన అంతర్జాతీయ స్థాయి మౌలిక సౌకర్యాలను వివరించారు.
Comments
Loading comments...