వార్తలకు తిరిగి వెళ్లండి
సైబర్ మోసానికి కలత చెంది ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని ఓ ఐటీ సంస్థ భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవినాశ్ (40) ఆత్మహత్య చేసుకున్నారు.
ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 2 లక్షలు పోగొట్టుకుని కలత చెందడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా అనే కోణంలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...