వార్తలకు తిరిగి వెళ్లండి
'అమ్ములు'కు కన్నీటి వీడ్కోలు

గోదావరిఖనిలో 14 ఏళ్లుగా కుటుంబ సభ్యురాలిలా కలిసి ఉన్న ‘అమ్ములు’ అనే పెంపుడు శునకం అనారోగ్యంతో మృతి చెందింది.
దానిని సొంత బిడ్డలా సాకిన లక్ష్మీ-మల్లేశం దంపతులు కన్నీరుమున్నీరవుతూ, హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Loading comments...