Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రాఫిక్ జాం: పైపులైన్ మరమ్మతులతో వాహనదారుల ఇక్కట్లు

Follow Udayam on Google
Sai Jun 22, 2026 2:24 PM కర్నూలుGeneral
ట్రాఫిక్ జాం: పైపులైన్ మరమ్మతులతో వాహనదారుల ఇక్కట్లు - Udayam
ఆదోని పట్టణంలోని 167వ జాతీయ రహదారిపై నీటి పైపులైన్ లీకేజీ కారణంగా సోమవారం మరమ్మతు పనులు చేపట్టారు. ప్రధాన లైనులో లీకేజీతో రహదారిపై నీరు వృథాగా ప్రవహిస్తుండటంతో, అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి పనులు మొదలుపెట్టారు. ఈ పనుల వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సకాలంలో మరమ్మతులు పూర్తి చేసి, సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...