వార్తలకు తిరిగి వెళ్లండి

తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు, రక్షణకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ ఆమ్దాన్ అన్నారు.
సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో గురువారం వేదిక్ స్కూల్ ఆధ్వర్యంలో ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారుల ఆత్మీయతకు స్పందించిన ఆయన వారికి కానుకలు అందజేశారు.
Comments
Loading comments...

