వార్తలకు తిరిగి వెళ్లండి

పారిశ్రామిక విద్యుత్ సమస్యలపై నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) నిర్వహించనున్నట్లు CMD శివశంకర్ లోతేటి తెలిపారు. రాయలసీమలోని 8 జిల్లాలు, నెల్లూరు జిల్లా పారిశ్రామిక వినియోగదారులు హాజరుకావాలని సూచించారు.
సమావేశ లింక్ను 8977779471 నంబర్ నుంచి పంపనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

