వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

చంపాపేట విద్యుత్ విభాగం పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా ఈరోజు ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు.
11 కేవీ పద్మానగర్ ఫీడర్ పరిధిలోని పద్మానగర్, కళ్యాణి మోటార్, క్రాంతినగర్, శ్రీనిధి కాలనీ, నిర్మల్నగర్, జ్యోతినగర్, కర్మన్ఘాట్ గ్రామం, రాఘవేంద్ర కాలనీ, హనుమాన్నగర్ ప్రాంతాల్లో విద్యుత్ కోత ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

