Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు బ్రిక్స్ గణాంకాధికారుల భేటీ

Follow Udayam Digital on Google
పవని రెడ్డి Aug 03, 2026 10:51 AM ఆల్ ఇండియా జాతీయ
నేడు బ్రిక్స్ గణాంకాధికారుల భేటీ - Udayam Digital
భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల జాతీయ గణాంక కార్యాలయాల అధిపతుల సమావేశం సోమవారం లక్నోలో ప్రారంభం కానుంది. ఈ సమావేశం రెండు రోజుల పాటు జరగనుంది. గణాంకాల నాణ్యత, జాతీయ గణాంక వ్యవస్థల్లో సంస్కరణలు, డేటా వినియోగం, పరిపాలనా డేటా సామర్థ్యంపై చర్చలు జరగనున్నాయి. గణాంక రంగంలో పరస్పర సహకారం, ఉత్తమ విధానాల మార్పిడిపై సభ్య దేశాలు చర్చించనున్నాయి.

Comments

G
Loading comments...