వార్తలకు తిరిగి వెళ్లండి
పొగాకు కొనుగోలుపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసే కంపెనీలపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులను ఆదేశించారు.
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 9న బోర్డు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...