వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో థైరాయిడ్ పరీక్షల్లేవు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిట్లు లేక థైరాయిడ్ పరీక్షలు నిలిచిపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా జీజీహెచ్, సీహెచ్సీల్లో వైద్యసేవలు అందక రోగులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.
ఉచిత పరీక్షలు లేకపోవడంతో పేద గర్భిణులు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయించి రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కిట్లను అందుబాటులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...