వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ సంక్షోభంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. లోగ్రేడ్, ఆఫ్స్టైల్ పొగాకుకు రాష్ట్ర ప్రభుత్వం కిలోకు రూ.10 సాయం ప్రకటించింది.
కేంద్రం బ్యారన్కు రూ.50 వేల వడ్డీలేని రుణం ఇవ్వనుంది. ఈ చర్యలతో రెండు రీజియన్ల పరిధిలోని 30,628 మంది రైతులు లబ్ధి పొందనుండగా, రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

