వార్తలకు తిరిగి వెళ్లండి
టీఎంసీలో చీలిక.. ఈసీ నోటీసులు

టీఎంసీలో తిరుగుబాటు నేపథ్యంలో ఎన్నికల సంఘం మమతా బెనర్జీ, తిరుగుబాటు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తు, నాయకత్వం తమదేనని ఇరు పక్షాలు ప్రకటించుకోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.
పార్టీ గుర్తు, బ్యాంక్ అకౌంట్లు, కార్యవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలను జులై 6 లోపు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇరు వర్గాలను ఆదేశించింది.
Comments
Loading comments...