Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ ఎల్పీజీ సిలిండర్ వాపసుపై రూ.500 రీఫండ్

ధనుష్ రెడ్డి Jul 03, 2026 2:39 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
ఈ ఎల్పీజీ సిలిండర్ వాపసుపై రూ.500 రీఫండ్ - Udayam Digital
ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 5 కేజీల “చోటు” ఎల్పీజీ సిలిండర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని కొనుగోలు చేయడానికి ఎలాంటి లోకల్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. అధీకృత విక్రయ కేంద్రంలో కొన్న ఈ సిలిండర్‌ను ఎంతకాలం ఉపయోగించినా.. తిరిగి వాపసు ఇస్తే క్షణాల్లోనే ప్రతి సిలిండర్‌కు రూ.500 రీఫండ్ లభిస్తుందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...