Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులు లేని మరుగుదొడ్లు.. విద్యార్థుల అవస్థలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 12:48 PM నాగర్ కర్నూల్General
తలుపులు లేని మరుగుదొడ్లు.. విద్యార్థుల అవస్థలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులు ఉపయోగించే మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. తలుపులు లేకుండా ఉండటంతో వారు అసౌకర్యానికి గురవుతున్నారు. మూడింటిలో ఒక్కదానికే తలుపు ఉండటంతో అందరూ దానినే వినియోగిస్తున్నారు. పక్కనున్న ప్రహరీ కూలిపోవడంతో అభద్రత నెలకొంది. మరమ్మతులు చేసి చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...