వార్తలకు తిరిగి వెళ్లండి

మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులను కుమారులు పట్టించుకోకుండా ఇంటి నుంచి గెంటివేశారంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
రామంచ సాయబు భూమయ్య (87), మల్లవ్వ (85) దంపతులు సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ సహాయంతో ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కుమారులపై వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం కింద చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Comments
Loading comments...

