Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో పార్కుల నిర్వహణపై కమిషనర్‌ పరిశీలన

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 2:51 PM తిరుపతిGeneral
తిరుపతిలో పార్కుల నిర్వహణపై కమిషనర్‌ పరిశీలన - Udayam
తిరుపతిలోని వైకుంఠపురం, రాజన్న, పద్మావతి పార్కులను కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎం.జయకృష్ణ బుధవారం పరిశీలించారు. పార్కులను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు తాగునీరు, లైటింగ్‌, ఆట పరికరాలు, బాత్రూంల నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. పద్మావతి పార్కులో చిన్నారితో కమిషనర్‌ మాట్లాడారు. నగరంలోని పార్కుల్లో ఇంకా ఏయే సదుపాయాలు మెరుగుపరచాలో గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...