వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతి టీడీపీ ఇంచార్జి మార్పు

మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను తిరుపతి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పదవి నుండి సీఎం చంద్రబాబు నాయుడు తప్పించారు. ఆమె స్థానంలో మన్యం శ్రీనివాస్ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ హఠాత్ పరిణామం తిరుపతి రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ నియామకంపై సుగుణమ్మ వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.
Comments
Loading comments...