వార్తలకు తిరిగి వెళ్లండి
ఓట్ల తొలగింపునకు కుట్ర: ఆగస్టు 6 నుండి సీపీఐ పాదయాత్రలు

'SIR' పేరుతో ప్రతిపక్షాలకు అనుకూలమైన ఓట్లను తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. దీనివల్ల లక్షలాది మంది అర్హులైన ఓటర్లకు అన్యాయం జరుగుతోందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు, నిత్యావసరాల ధరల పెరుగుదలను నిరసిస్తూ ఆగస్టు 6 నుండి 15 వరకు సీపీఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...