వార్తలకు తిరిగి వెళ్లండి
మళ్లీ వైసీపీలోకి గ్రంధి శ్రీనివాస్?

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆయన, టీడీపీ లేదా బీజేపీలో చేరాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్పై గెలిచి 'జైంట్ కిల్లర్'గా నిలిచిన ఆయన రాకపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...