వార్తలకు తిరిగి వెళ్లండి

భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల ఓటమి తర్వాత వైసీపీని వీడిన ఆయన, టీడీపీ లేదా బీజేపీలో చేరాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్పై గెలిచి 'జైంట్ కిల్లర్'గా నిలిచిన ఆయన రాకపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Comments
Loading comments...

