వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లాలో నీటిపారుదల రంగ అభివృద్ధికి రూ.957.30 కోట్లతో 10 ప్రధాన ప్రాజెక్టుల ప్రతిపాదనలను కలెక్టర్ వెంకటేశ్వర్ ప్రభుత్వానికి పంపారు. తెలుగు గంగ 7వ బ్రాంచ్ కాలువ పనులకు రూ.31.28 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
పనులు పూర్తైతే 11,870 ఎకరాలకు సాగునీరు అందనుంది. స్వర్ణముఖి బ్యారేజీ–దుగరాజపట్నం కుడి కాలువకు రూ.3.79 కోట్లు, మోపూరు చెరువులకు రూ.1.52 కోట్లు అవసరమవుతాయని తెలుస్తోంది.
Comments
Loading comments...

