Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 23, 2026 8:07 PM గుంటూరుGeneral
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే - Udayam
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ అర్చకులు ఎమ్మెల్యే గళ్ళా మాధవి దంపతులకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.

Comments

G
Loading comments...