వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు సుమారు 12 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్తో పాటు నారాయణగిరి షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో, క్యూలైన్ బాటగంగమ్మ ఆలయ సర్కిల్ వరకు విస్తరించింది.
మంగళవారం సాయంత్రం నాటికి క్యూకాంప్లెక్స్-2లో 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలో 9 షెడ్లు భక్తులతో నిండిపోయాయి. టైంస్లాట్ భక్తులు క్యూకాంప్లెక్స్-1లో వేచి ఉన్నారు.
Comments
Loading comments...

