వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల ఘాట్ రోడ్డులో విగ్రహం మాయం

తిరుమల–తిరుపతి మొదటి ఘాట్ రోడ్డులోని ఏడో మైలు వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించడం కలకలం రేపింది. బుధవారం వేకువజామున ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
నిత్యం భక్తులు పూజలు చేసే చోట విగ్రహం మాయమవ్వడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్ రాత్రి గస్తీ తీరుపై సందేహాలు తలెత్తుతున్నాయి.
Comments
Loading comments...