వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని ఉపయోగించుకోవాలని ఎంపీడీవో షేక్ సిలార్ సాహెబ్ పిలుపునిచ్చారు. ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అధికారులు అర్జీలు స్వీకరించి వెంటనే చర్యలు తీసుకుంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

