Back to feed
తిరుమలలో నిఘా వైఫల్యం
Swati Chaturvedi Jun 09, 2026 4:06 AM తిరుపతి 3 viewsabout 3 hours ago

తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి ఓ భక్తుడు తనిఖీలు దాటుకుని సెల్ఫోన్ తీసుకెళ్లి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై విజిలెన్స్ దర్యాప్తు చేస్తోంది. అయితే, రెండో అంచె తనిఖీల్లోనే ఆ ఫోన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని, ఆ వీడియోను సైతం నెట్టింట తొలగించామని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...



