వార్తలకు తిరిగి వెళ్లండి

దేశభక్తిని చాటుకునేలా వికారాబాద్లో నిర్వహించనున్న తిరంగా ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ వద్ద నందు పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని పలు పాఠశాలలు, కళాశాలల ప్రిన్సిపాల్స్ను కలిసి విద్యార్థులను ప్రోత్సహించాలని కోరుతూ ఆహ్వాన పత్రికలు అందించారు. శుక్రవారం తిరంగా ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

