వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలం తిమ్మాయపాలెంలో వి.బి.జి. రాంజీ పథకం కింద మద్దు వెంకయ్యమ్మకు మంజూరైన గోకులం షెడ్ నిర్మాణానికి సోమవారం ఆర్డీవో విజయ జ్యోతి కుమారి భూమిపూజ చేశారు. షెడ్డుతో పాటు ఆరు గేదెలు మంజూరైనట్లు ఎంపీడీవో వరూధిని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీచరణ్, ఏపీవో కోటేశ్వరి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

