వార్తలకు తిరిగి వెళ్లండి
వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్రతీరంలో అలల తాకిడికి శివలింగాలతో పాటు పలు పురాతన విగ్రహాలు బయటపడటం కలకలం రేపింది.
తీరంలో అలల ఉద్ధృతికి ఇసుక కొట్టుకుపోవడంతో లోపల పూడుకుపోయిన విగ్రహాలు బయటపడ్డాయా లేదా సముద్రంలో నుంచే కొట్టుకొచ్చాయా అనే అంశంపై స్థానికుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
Comments
Loading comments...

