Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వసతి గృహాల్లో జడ్జి ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:33 PM విజయనగరంGeneral
వసతి గృహాల్లో జడ్జి ఆకస్మిక తనిఖీలు - Udayam
విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను మొబైల్‌ కోర్టు జడ్జి పి. బుజ్జి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి విద్య, ఆహారం, ఆరోగ్యం, వసతి, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. వంటశాల, భోజనశాల, శౌచాలయాలు, పరిసరాలను పరిశీలించారు. వసతి గృహాల నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...